హిందువులు దేవాలయ దర్శనానికి ఎందుకు డబ్బు చెల్లించాలి? | ఆలయ నిర్వహణపై ఆలోచనాత్మక సందేశం
🌺════════════════════════════════🌺 అబ్దుల్, పీటర్, రమేష్ – ఆలయ దర్శనం మరియు ఖర్చులపై ఆలోచన 🌺════════════════════════════════🌺 అబ్దుల్: అమ్మీ, నేను ప్రార్థన చేయడానికి మసీదుకి వెళ్తున్నాను. తల్లి: సరే పీటర్: అమ్మ, నేను ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్తున్నాను.
🌺════════════════════════════════🌺
అబ్దుల్, పీటర్, రమేష్ – ఆలయ దర్శనం మరియు ఖర్చులపై ఆలోచన
🌺════════════════════════════════🌺
అబ్దుల్: అమ్మీ, నేను ప్రార్థన చేయడానికి మసీదుకి వెళ్తున్నాను.
తల్లి: సరే
పీటర్: అమ్మ, నేను ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్తున్నాను.
తల్లి: సరే, సహకారం కోసం ₹10 తీసుకోండి.
రమేష్: అమ్మా, నాకు గుడికి వెళ్లాలని ఉంది. దయచేసి నాకు కొంతడబ్బు ఇవ్వండి.
అమ్మ: ఎంత?.
రమేష్:
- వాహన పార్కింగ్ ₹ 30.
- చెప్పుల్ టోకెన్ ₹ 5.
- సెల్ ఫోన్ టోకెన్ ₹ 10.
- దర్శనం టికెట్ ₹100.
- పూజా టోకెన్ ₹ 10.
- ప్రసాదం ₹ 50.
- హరతి పళ్ళెంలో ₹ 20.
- హుండీలో ₹ 20.
మొత్తం ₹245.
హిందూమత మూలాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సాగుతోంది.
హిందువులు తమ భగవానుని దర్శనం చేసుకోవడానికి ఎందుకు డబ్బు ఇవ్వాలి?.
ఏ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఒక్క ఆలయాన్ని కూడా నిర్మించలేదు. దేవాలయ నిర్వహణకు తమ ఖజానా సొమ్మును ఖర్చు చేయడం లేదు. అలాంటప్పుడు దేవాలయాల నుంచి హుండీ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు?.
ఆలోచించండి........
ఆచరణకు మార్గాలు వెదకండి......!!!.
🙏🙏🙏
🌺════════════════════════════════🌺
