🌺════════════════════════════════🌺

అబ్దుల్, పీటర్, రమేష్ – ఆలయ దర్శనం మరియు ఖర్చులపై ఆలోచన

🌺════════════════════════════════🌺

అబ్దుల్: అమ్మీ, నేను ప్రార్థన చేయడానికి మసీదుకి వెళ్తున్నాను.

Advertisement

తల్లి: సరే

పీటర్: అమ్మ, నేను ప్రార్థన చేయడానికి చర్చికి వెళ్తున్నాను.

తల్లి: సరే, సహకారం కోసం ₹10 తీసుకోండి.

రమేష్: అమ్మా, నాకు గుడికి వెళ్లాలని ఉంది. దయచేసి నాకు కొంతడబ్బు ఇవ్వండి.

అమ్మ: ఎంత?.

Advertisement

రమేష్:

  • వాహన పార్కింగ్ ₹ 30.
  • చెప్పుల్ టోకెన్ ₹ 5.
  • సెల్ ఫోన్ టోకెన్ ₹ 10.
  • దర్శనం టికెట్ ₹100.
  • పూజా టోకెన్ ₹ 10.
  • ప్రసాదం ₹ 50.
  • హరతి పళ్ళెంలో ₹ 20.
  • హుండీలో ₹ 20.

మొత్తం ₹245.

హిందూమత మూలాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా సాగుతోంది.

హిందువులు తమ భగవానుని దర్శనం చేసుకోవడానికి ఎందుకు డబ్బు ఇవ్వాలి?.

ఏ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఒక్క ఆలయాన్ని కూడా నిర్మించలేదు. దేవాలయ నిర్వహణకు తమ ఖజానా సొమ్మును ఖర్చు చేయడం లేదు. అలాంటప్పుడు దేవాలయాల నుంచి హుండీ డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు?.

ఆలోచించండి........

ఆచరణకు మార్గాలు వెదకండి......!!!.

🙏🙏🙏

🌺════════════════════════════════🌺